ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

సెల్వి
శనివారం, 29 జూన్ 2024 (17:25 IST)
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ ఏడాది ఎన్నికల్లో ఖంగుతిన్నారు. ఇటీవల వైసీపీ అంతర్గత సమావేశం జరిగిన రెండ్రోజుల తర్వాత ఆలస్యంగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను వదిలేసి హిమాలయాలకు వెళ్లాలని భావించినట్లు సమాచారం. 
 
ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ "ఎన్నికల ఫలితాలతో నేను షాక్ అయ్యాను. నేను రాజకీయాలను వదిలి హిమాలయాలకు వెళ్లాలనుకున్నాను."అని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో పూర్తిగా అసంతృప్తితో ఉన్న జగన్ సాధారణ స్థితికి రావడానికి 2-3 రోజులు పట్టిందని సమాచారం. ఆ తర్వాత 40 శాతం మంది ఏపీ ప్రజలు తనకు ఓటు వేయడం చూసి కోలుకున్నారు. అందుకే ఏపీ రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 
 
ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లిపోవాలని జగన్ స్వయంగా వైసీపీ అంతర్గత సమావేశంలో చెప్పడం ఏపీ ప్రజలు ఏ రకంగానూ ఏకపక్షంగా తీర్పునిచ్చిందో తెలియజేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత.. నిర్మాతగా న్యూ లైఫ్

హిందీ చిత్ర నిర్మాణంపై దిల్ రాజు చూపు.. సల్మాన్ ఖాన్‌తో చిత్రం?

Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి క్రేజీ బిజినెస్ అవుతుందా...

Ram potineni: ఆంధ్ర కింగ్... అభిమాని ప్రేమలో పడితే ఏమయింది...

Thaman: అఖండ 2: తాండవం లో పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, అతుల్‌ మిశ్రా బ్రదర్స్ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments