Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

సెల్వి
శనివారం, 29 జూన్ 2024 (17:25 IST)
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ ఏడాది ఎన్నికల్లో ఖంగుతిన్నారు. ఇటీవల వైసీపీ అంతర్గత సమావేశం జరిగిన రెండ్రోజుల తర్వాత ఆలస్యంగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను వదిలేసి హిమాలయాలకు వెళ్లాలని భావించినట్లు సమాచారం. 
 
ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ "ఎన్నికల ఫలితాలతో నేను షాక్ అయ్యాను. నేను రాజకీయాలను వదిలి హిమాలయాలకు వెళ్లాలనుకున్నాను."అని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో పూర్తిగా అసంతృప్తితో ఉన్న జగన్ సాధారణ స్థితికి రావడానికి 2-3 రోజులు పట్టిందని సమాచారం. ఆ తర్వాత 40 శాతం మంది ఏపీ ప్రజలు తనకు ఓటు వేయడం చూసి కోలుకున్నారు. అందుకే ఏపీ రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 
 
ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లిపోవాలని జగన్ స్వయంగా వైసీపీ అంతర్గత సమావేశంలో చెప్పడం ఏపీ ప్రజలు ఏ రకంగానూ ఏకపక్షంగా తీర్పునిచ్చిందో తెలియజేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments