Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

సెల్వి
శనివారం, 29 జూన్ 2024 (17:25 IST)
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ ఏడాది ఎన్నికల్లో ఖంగుతిన్నారు. ఇటీవల వైసీపీ అంతర్గత సమావేశం జరిగిన రెండ్రోజుల తర్వాత ఆలస్యంగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను వదిలేసి హిమాలయాలకు వెళ్లాలని భావించినట్లు సమాచారం. 
 
ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ "ఎన్నికల ఫలితాలతో నేను షాక్ అయ్యాను. నేను రాజకీయాలను వదిలి హిమాలయాలకు వెళ్లాలనుకున్నాను."అని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో పూర్తిగా అసంతృప్తితో ఉన్న జగన్ సాధారణ స్థితికి రావడానికి 2-3 రోజులు పట్టిందని సమాచారం. ఆ తర్వాత 40 శాతం మంది ఏపీ ప్రజలు తనకు ఓటు వేయడం చూసి కోలుకున్నారు. అందుకే ఏపీ రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 
 
ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లిపోవాలని జగన్ స్వయంగా వైసీపీ అంతర్గత సమావేశంలో చెప్పడం ఏపీ ప్రజలు ఏ రకంగానూ ఏకపక్షంగా తీర్పునిచ్చిందో తెలియజేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments