Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

సెల్వి
శనివారం, 29 జూన్ 2024 (17:25 IST)
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ ఏడాది ఎన్నికల్లో ఖంగుతిన్నారు. ఇటీవల వైసీపీ అంతర్గత సమావేశం జరిగిన రెండ్రోజుల తర్వాత ఆలస్యంగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను వదిలేసి హిమాలయాలకు వెళ్లాలని భావించినట్లు సమాచారం. 
 
ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ "ఎన్నికల ఫలితాలతో నేను షాక్ అయ్యాను. నేను రాజకీయాలను వదిలి హిమాలయాలకు వెళ్లాలనుకున్నాను."అని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో పూర్తిగా అసంతృప్తితో ఉన్న జగన్ సాధారణ స్థితికి రావడానికి 2-3 రోజులు పట్టిందని సమాచారం. ఆ తర్వాత 40 శాతం మంది ఏపీ ప్రజలు తనకు ఓటు వేయడం చూసి కోలుకున్నారు. అందుకే ఏపీ రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 
 
ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లిపోవాలని జగన్ స్వయంగా వైసీపీ అంతర్గత సమావేశంలో చెప్పడం ఏపీ ప్రజలు ఏ రకంగానూ ఏకపక్షంగా తీర్పునిచ్చిందో తెలియజేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments