Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు రైతులకు జగన్ అండ: పదో తేదీ లోపు అది జరగాలి.. లేకుంటే?

Webdunia
శనివారం, 4 జులై 2015 (18:52 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో మాట్లాడారు. పొగాకు మద్దతు ధర రూ.150 తగ్గకుండా పెంచాలన్నారు.

గతంలో పొగాకును 120 రోజుల పాటు కొనుగోలు చేసేవారని, ఇప్పుడు దానిని 80 రోజులకు కుదించారని జగన్ ఆరోపించారు. చెరకుకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిలువునా ముంచుతున్నారని  జగన్ విమర్శించారు. అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని జగన్ మండిపడ్డారు. 
 
ఇకపోతే.. పొగాకును రైతుల నుంచి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల పదో తేదీకి ముందే ఏపీ సర్కారు పొగాకు రైతులకు ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తూ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని లేకుంటే ఆందోళనలు తప్పవన్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments