Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వాడకు జగన్ షాక్: ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

ఐవీఆర్
గురువారం, 22 ఆగస్టు 2024 (23:08 IST)
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావుకి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. దువ్వాడను పార్టీ ఇంచార్జి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో తిలక్‌ను నియమించారు.
 
కాగా ఈమధ్య దువ్వాడ శ్రీనివాసరావు భార్యపిల్లలు అతడి ఇంటిముందు కూర్చుని తమకు న్యాయం చేసేవరకూ అక్కడ నుంచి వెళ్లబోమని భీష్మించారు. దువ్వాడ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనీ, తమ పరువు తీసే పని చేస్తున్న దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు. దువ్వాడను అలాగే కొనసాగిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తలచి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments