Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బంపర్ ఆఫర్... లక్షకోట్లలో పదిశాతం తీసుకోండి నాయనలారా...

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (16:54 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపి) అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి మెగా ఆఫర్ ఇచ్చేశారు. టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నట్లు  తన వద్ద లక్ష కోట్లు ఉంటే పది శాతం మాత్రం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చని ఆఫర్ చేశారు. పరిటాల రవి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
పరిటాల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments