Webdunia - Bharat's app for daily news and videos

Install App

నియంతలా జగన్: నారా లోకేశ్

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (07:02 IST)
నిజాయితీ ఉంటే కేసులు పెట్టడం కాదని, ఆత్మపరిశీలన చేసుకోవాలని సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ సూచించారు.

ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వపాలనను ఎండగట్టిన ఆయన.. పరిపాలనపై నియంత్రణ కోల్పోయిన నియంతలా సీఎం జగన్ మారారని విమర్శించారు. చేతగాని పాలన అని క్యాబినెట్ సాక్షిగా ఒప్పుకున్నారన్నారు. కానీ అదే విషయాన్ని రాసిన జర్నలిస్టులని చంపేస్తున్నారు.

పత్రికా స్వేచ్ఛని హరిస్తున్నారని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పాత్రికేయులను మట్టుపెడుతున్నారన్నారు. మరి తమ తుగ్లక్ పాలన గురించి మాట్లాడుకుంటున్న ప్రజలపై కూడా కేసులు పెడతారా అని ప్రశ్నించారు. పిచ్చి ముదిరి ఇలా కేసులు పెడుతూ పోతే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments