Webdunia - Bharat's app for daily news and videos

Install App

98శాతం బిల్లు పెంచేశాడు.. పేదవాడి నడ్డివిరిచిన జగన్: చంద్రబాబు ఫైర్ (video)

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (16:40 IST)
Chandra babu
ఏపీలో 2024కి 98శాతం కరెంటు బిల్లు రేటు పెరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేదవాడిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పీక్కుతిన్నారని.. 2019తో పోల్చుకుంటే 98 శాతం కరెంట్ బిల్లు రేటు పెరిగిందని చంద్రబాబు అన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. తొమ్మిది సార్లు కరెంటు బిల్లును జగన్ పెంచారని గుర్తు చేశారు. 
 
ఒక యూనిట్‌కు ఒక రూపాయి వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి.. గవర్నమెంట్ పే చేయాల్సిన మొత్తం పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అందులో గవర్నమెంట్ సంపాదించుకుంది. 50 యూనిట్లు వాడే వారికి 98 శాతం, 100 యూనిట్లు వాడే వారికి 86శాతం, 200 యూనిట్లు వాడే వారికి 78 శాతం, 300 యూనిట్లు వాడే వారికి 29 శాతం మేర పెంచారు. 
 
ఎప్పుడూ మాట్లాడుతుండే వారు పెత్తం దార్లు పెత్తం దార్లు అంటూ.. ఈ పెత్తందారుడు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. కరెంట్ బిల్లుల పేరిట జగన్ పేదవాడి నడ్డి విరిచిన పరిస్థితి తెచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వారిపై 98 శాతం పెంచాడు. దీంతో పేదవాడిపై 100 శాతం భారం మోపాడని చంద్రబాబు జగన్‌పై ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments