Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

ఐవీఆర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (12:45 IST)
నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభాస్ అనే వ్యక్తిని ఈరోజు వరకూ నేను చూడలేదు అంటూ చెప్పారు వైఎస్ షర్మిల. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ప్రభాస్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, అతడెవరో నాకు తెలియదు.
 
జగన్ మోహన్ రెడ్డి గారే ఆయన తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో నాకు సంబంధం వుందంటూ తప్పుడు ప్రచారం చేయించారు. నాకు క్యారెక్టర్ లేనట్లుగా దుష్ర్పచారం చేయించాడు. చెల్లెలిపై ప్రేమ వుంటే ఇలాగేనా వుండేది, సిగ్గుండాలి కదా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments