Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

ఐవీఆర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (12:45 IST)
నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభాస్ అనే వ్యక్తిని ఈరోజు వరకూ నేను చూడలేదు అంటూ చెప్పారు వైఎస్ షర్మిల. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ప్రభాస్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, అతడెవరో నాకు తెలియదు.
 
జగన్ మోహన్ రెడ్డి గారే ఆయన తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో నాకు సంబంధం వుందంటూ తప్పుడు ప్రచారం చేయించారు. నాకు క్యారెక్టర్ లేనట్లుగా దుష్ర్పచారం చేయించాడు. చెల్లెలిపై ప్రేమ వుంటే ఇలాగేనా వుండేది, సిగ్గుండాలి కదా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments