Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు ఫ్లైట్ మిస్... రోడ్డు మార్గంలో విజయవాడకు.. నేడు గుంటూరులో దీక్ష

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (12:00 IST)
వైకాపా అధినేత జగన్ బుధవారం గుంటూరులో దీక్ష చేపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం, హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు విమానంలో ఆయన వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన విమానాశ్రయానికి వచ్చేలోపు ఫ్లైట్ వెళ్ళిపోయింది. దీంతో రోడ్డు మార్గంలోనే ఆయన విజయవాడకు బయల్దేరారు. బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్న తర్వాత, గుంటూరు వెళ్లి దీక్ష చేపడతారు. 
 
ఇదిలావుండగా, జగన్ దీక్షను విజయవంతం చేసేందుకు వైకాపా నేతలు భారీ స్థాయిలో జనసమీకరణ చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాలతో పాటు.. తెలంగాణ రాష్ట్రం నుంచి వైకాపా కార్యకర్తలను ప్రత్యేక వాహనాల్లో గుంటూరుకు తరలించారు. అలాగే, జగన్ దీక్షా వేదిక వద్ద వర్షం పడినప్పటికీ.. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు వైకాపా నేతలు వెల్లడించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments