Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో గెలిచేంత సీన్ టీడీపీ లేదు: జగన్ ఎద్దేవా

Webdunia
గురువారం, 31 జులై 2014 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్మోహన్ మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలిచేంత సీన్ టీడీపీ లేదని జగన్ ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు మోసపూరిత మాటలు, నరేంద్ర మోడీ గాలి వల్లే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. దీనికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఒక్కటై ప్రచారం చేసి టీడీపీని అధికారపీఠంపై కూర్చోబెట్టాయని ఆరోపించారు. 
 
అసత్య ప్రచారాలు, మోసపూరిత హామీలను తాను కూడా ఇచ్చి ఉంటే వైకాపా అధికారంలోకి వచ్చి ఉండేదని జగన్ చెప్పారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రెండు రోజుల గుంటూరు జిల్లా పర్యటనకు గాను జగన్ గుంటూరు చేరుకున్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments