Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టనున్న జగన్: జంతర్ మంతర్ వేదికగా..?

Webdunia
గురువారం, 30 జులై 2015 (16:16 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఢిల్లీ దీక్ష చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ దీక్ష ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిసిందే. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన వైసీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10నగానీ, ఆగస్టు 15 తరువాతగానీ జంతర్ మంతర్ వద్ద జగన్ దీక్ష చేసే అవకాశం ఉంది.
 
కాగా ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం ప్రకటించడంలో జాప్యం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదనే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదాపై సినీ నటుడు శివాజీ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎంపీలు ప్రశ్నించాలని నిలదీసిన సంగతి విదితమే. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments