Webdunia - Bharat's app for daily news and videos

Install App

బఫూన్లన్న జగన్: టీడీపీ-వైసీపీల మాటల వార్.. సభ వాయిదా!

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (14:13 IST)
టీడీపీ-వైసీపీల మధ్య మాటల యుద్ధానికి అసెంబ్లీ వేదిక అయ్యింది. శాంతిభద్రతలపైన శుక్రవారం అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. హత్యారాజకీయాలపై ఇరు పార్టీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేశారు. 
 
ఈ క్రమంలో వైకాపా ఫ్యాక్షనిజంను పెంచి పోషించిందని, జగన్ హంతకుడని, నేరస్తుడని టీడీపీ విమర్శించగా, జగన్ ఆవేశంతో ఊగిపోయారు. ఏకంగా టీడీపీ నేతలను బఫూన్‌లు అని ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అసెంబ్లీ వేడెక్కింది. 
 
టీడీపీ నేతలు జగన్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను సస్పెండ్ చేయాలని లేదా బేషరతుగా క్షమాపణ చెప్పించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే సభలో ఆందోళనలు సద్దుమణగక పోవడంతో స్పీకర్ కోడెల సభను శనివారానికి వాయిదా వేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments