Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి టిప్పర్ లారీలను కొనుగోలు చేసిన నల్లకుబేరుడు జె.శేఖర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు జే.శేఖర్ రెడ్డి యేడాదిన్నర కాలంలో వెయ్యి టిప్పర్ల లారీలను కొనుగోలు చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జే.శేఖర్‌ రెడ్డి అ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (12:37 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు జే.శేఖర్ రెడ్డి యేడాదిన్నర కాలంలో వెయ్యి టిప్పర్ల లారీలను కొనుగోలు చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జే.శేఖర్‌ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఇసుక క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు చేస్తూ సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించకుండా కాలం గడిపిన శేఖర్ రెడ్డి ఇటీవల ఐటీ అధికారుల వలలో చిక్కిన విషయం తెల్సిందే.
 
ఈయనతో పాటు.. ఆయన సన్నిహితులు, కుటుంబీకుల గృహాల నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లోనే రూ.181 కోట్ల నగదు, 130 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఐటీ అధికారులు జే.శేఖర్ రెడ్డితో పాటు.. ఆయన బంధువులు ప్రేమ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డిలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి బాగోతం బయటపడుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments