Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటి దరిద్రపు లీకేజీల పేటెంట్ హక్కులు టీడీపీకీ సొంతం: ఐవైఆర్

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (14:40 IST)
అమరావతి ప్రజావేదిక వద్ద ప్లకార్డులతో ఆందోళన చేసినందుకుగాను కొంతమంది బ్రాహ్మణులను తీసుకురావాలని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని చెప్తున్నట్లు గల ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ.. టీడీపీపై మండిపడ్డారు. 
 
యామినిగారి ఆడియోను టీడీపీ అధిష్టానమే పచ్చ మీడియాకు లీక్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి దరిద్రపు లీకేజీల విషయంలో టీడీపీ అధిష్టానానికి, ఎల్లో మీడియాకు పేటెంట్ హక్కు వుందని ఎద్దేవా చేశారు. విపనేతలపై దాడిచేయడానికి యామిని వాగ్ధాటి పనికి వచ్చిందనీ, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇలా పక్కన పెట్టారని దుయ్యబట్టారు. 
 
ఈ మేరకు ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్‌లో స్పందించారు. అవసరమైతే వాడుకోవడం.. అవసరం తీరిపోయిన వారిని పక్కనబెట్టేయడం టీడీపీకి బాగా అలవాటేనని కృష్ణారావు ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments