Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రుడిగా పుట్టడమే గొప్పతనం... అది వారి పూర్వజన సుకృతం: గవర్నర్

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (09:55 IST)
మహామహులకు ఆంధ్రప్రదేశ్ పురిటి గడ్డ. ఈ గడ్డపై పుట్టడం వారి పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ అన్నారు. సోమవారం ఉదయం విజయవాడలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. వేడుకల్లో గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ జెండాను తయారు చేసిన పింగళ వెంకయ్య ఈ గడ్డపై పుట్టిన వాడు కావడం విశేషం అన్నారు. 
 
తన ప్రభుత్వం స్మార్టు విలేజ్, స్మార్టు వార్డ్, స్మార్టు ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగుతోందని అన్నారు. మార్చి 31 లోపు ఈ గవర్నెన్స్ విధానం అమల్లోకి వస్తుందన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి జపాన్ హామీ ఇచ్చిందని రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments