Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన‌వ మ‌నుగడ‌కు ఇదో మంచి కార్య‌క్ర‌మం.. అగ్నివేశ్‌

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (19:53 IST)
తిరుప‌తిలో విశ్వ‌ధ‌ర్మ పీఠం ప్రారంభించిన నిర్వ‌హిస్తున్న ఈ స‌ద‌స్సు మాన‌వ‌మ‌నుగ‌డుకు, ప్రపంచ శాంతికి ఓ మంచి కార్యక్ర‌మ‌మ‌ని ఆర్య‌స‌మాజ ప్ర‌పంచ ప్రెసిడెంట్ స్వామి అగ్నివేశ్ తెలిపారు. తిరుప‌తి గ్రాండ్ రిడ్జిలో ఏర్పాటు చేసిన స‌దస్సుకు ఆయ‌న ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ, స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రు శాంతి కోసం కృషి చేయాల‌ని కోరారు.

దేశం శాంతియుతంగా ఉంటే ప‌లురంగాల‌లో అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు. మంత్రి బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్ర‌పంచ శాంతి కోసం ప్ర‌తి ఒక్క‌రూ పాటు ప‌డ‌లాని కోరారు. ఇటీవ‌ల పాకిస్తాన్ లో జ‌రిగిన సంఘ‌ట‌న క‌ల‌చి వేచింద‌న్నారు. చిన్న‌పిల్ల‌ల‌ను చంపేయ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ శాంతి కోసం జ‌రుగుతున్న స‌దస్సులోని తీర్మానాల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ళ‌తామ‌ని అన్నారు.

ఇలాంటి స‌ద‌స్సు ఇక్క‌డ తిరుప‌తిలో వేంక‌టేశ్వ‌ర స్వామి పాద‌ప‌ద్మాల ద‌గ్గ‌ర జ‌ర‌గ‌డం శుభ‌సూచ‌క‌మ‌న్నారు. మంత్రి మాణిక్యాల రావు జ్యోతి వెలిగించి స‌ద‌స్సును ప్రారంభించారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments