Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో రామ్మోహన్‌ రావు బంధువు ఇంటిపైనా ఐటీ దాడులు

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు రామ్మోహన్‌ రావుకు చెందిన వియ్యంకుడు చిత్తూరులోని బద్రినారాయణ ఇంటిపై కూడా దాడులు జరిపార

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (16:44 IST)
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు రామ్మోహన్‌ రావుకు చెందిన వియ్యంకుడు చిత్తూరులోని బద్రినారాయణ ఇంటిపై కూడా దాడులు జరిపారు. చెన్నైకి చెందిన ఐటీ అధికారులు నేరుగా చిత్తూరు నగరంలోని బద్రి నారాయణ ఇంటికి వచ్చి సోదాలు ప్రారంభించారు. తమిళనాడు సిఎస్‌ కుమారుడికి బద్రి నారాయణ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు.
 
ఈ నేపథ్యంలో బద్రి నారాయణ ఇంటిలోను రామ్మోహన్‌ డబ్బులు దాచి ఉంచాడేమోనన్న అనుమానంతో దాడులు జరుపుతున్నారు. అయితే మీడియాను లోపలికి అనుమతించడం లేదు. వివరాలను కూడా ఐటీ అధికారులు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. 10 మందికి పైగా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments