Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో రామ్మోహన్‌ రావు బంధువు ఇంటిపైనా ఐటీ దాడులు

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు రామ్మోహన్‌ రావుకు చెందిన వియ్యంకుడు చిత్తూరులోని బద్రినారాయణ ఇంటిపై కూడా దాడులు జరిపార

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (16:44 IST)
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు రామ్మోహన్‌ రావుకు చెందిన వియ్యంకుడు చిత్తూరులోని బద్రినారాయణ ఇంటిపై కూడా దాడులు జరిపారు. చెన్నైకి చెందిన ఐటీ అధికారులు నేరుగా చిత్తూరు నగరంలోని బద్రి నారాయణ ఇంటికి వచ్చి సోదాలు ప్రారంభించారు. తమిళనాడు సిఎస్‌ కుమారుడికి బద్రి నారాయణ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు.
 
ఈ నేపథ్యంలో బద్రి నారాయణ ఇంటిలోను రామ్మోహన్‌ డబ్బులు దాచి ఉంచాడేమోనన్న అనుమానంతో దాడులు జరుపుతున్నారు. అయితే మీడియాను లోపలికి అనుమతించడం లేదు. వివరాలను కూడా ఐటీ అధికారులు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. 10 మందికి పైగా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments