Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచిన మాట నిజమే: ధర్మాన

Webdunia
శనివారం, 11 నవంబరు 2023 (09:43 IST)
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచిన మాట నిజమేనని మంత్రి ధర్మాన అంగీకరించారు. పార్వతీపురంలో నిన్న నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందన్నారు. దీంతో ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయక తప్పడం లేదన్నారు. 
 
వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు కొనుగోలు చేస్తున్న అదనపు కరెంట్ భారాన్నీ వారే భరించాల్సిందేనని ధర్మాన స్పష్టం చేశారు. 
 
తమకు ఓటేయని ఇతర పార్టీల వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు హింసిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ధర్మాన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments