Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా: ప్రత్యూష

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (10:55 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మిస్ ఆసియాగా ఎంపికైన గూడురు ప్రత్యూష పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును సచివాలయంలో కలిశారు.

అనంతరం ఆమె స్పందిస్తూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా అయిన కేసీఆర్‌ను కలవడం పట్టరాని ఆనందం కలిగించిందని అన్నారు. 
 
తాను కరీంనగర్‌లో పుట్టి వరంగల్‌లో పెరిగానని ఇపుడు అమెరికాలో నివసిస్తున్నానని ప్రత్యూష చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో బాలబాలికల విద్య, మంచినీటి వసతిపై దృష్టి పెట్టానని, ఈ విషయం చెప్పినపుడు కేసీఆర్ కూడా అభినందించారని ఆమె వివరించారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments