Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కేసును సీబీఐతో దర్యాప్తు చేయించండి: ఆదిత్య నాథ్‌ దాస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (14:48 IST)
ఏపి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు తన వద్ద ఉన్న ఆధారాలను సీఎస్ కు రాసిన లేఖకు జత చేసి పంపారు. ఫేక్ డాక్యుమెంట్ల తయారీలో... డీజీపి గౌతమ్ సవాంగ్, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ తదితరుల ప్రమేయానికి సంబంధించిన పత్రాలు కూడా జత చేశారు.

ఫేక్‌ డాక్యుమెంట్లను తయారు చేసి... వాటిని ఒరిజినల్‌ డాక్యుమెంట్లుగా  కోర్టులకు, ట్రైబ్యూనల్స్‌కు సమర్పించారని, ఇలా టాంపర్‌ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేసినట్లు మరికొన్ని దొంగ డాక్యుమెంట్లు తయారు చేశారని వెంకటేశ్వరరావు తన లేఖలో ఆరోపించారు.

రాతపూర్వక ఉత్తర్వులు లేకుండానే, అనధికారిక ఉత్తర్వులు జారీ చేశారన్నారు...  ప్రభుత్వానికి తప్పుడు పత్రాలు పంపడం ద్వారానే తన సస్పెన్షన్‌కు సంబంధించి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకొనేలా కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యులను కూడా బెదిరించారని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments