Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కేసును సీబీఐతో దర్యాప్తు చేయించండి: ఆదిత్య నాథ్‌ దాస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (14:48 IST)
ఏపి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు తన వద్ద ఉన్న ఆధారాలను సీఎస్ కు రాసిన లేఖకు జత చేసి పంపారు. ఫేక్ డాక్యుమెంట్ల తయారీలో... డీజీపి గౌతమ్ సవాంగ్, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ తదితరుల ప్రమేయానికి సంబంధించిన పత్రాలు కూడా జత చేశారు.

ఫేక్‌ డాక్యుమెంట్లను తయారు చేసి... వాటిని ఒరిజినల్‌ డాక్యుమెంట్లుగా  కోర్టులకు, ట్రైబ్యూనల్స్‌కు సమర్పించారని, ఇలా టాంపర్‌ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేసినట్లు మరికొన్ని దొంగ డాక్యుమెంట్లు తయారు చేశారని వెంకటేశ్వరరావు తన లేఖలో ఆరోపించారు.

రాతపూర్వక ఉత్తర్వులు లేకుండానే, అనధికారిక ఉత్తర్వులు జారీ చేశారన్నారు...  ప్రభుత్వానికి తప్పుడు పత్రాలు పంపడం ద్వారానే తన సస్పెన్షన్‌కు సంబంధించి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకొనేలా కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యులను కూడా బెదిరించారని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments