Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువుపై ఇష్టం లేదంటూ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (09:27 IST)
చదువు కోవడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కడప జిల్లాకు చెందిన శ్రీవిద్య విజయవాడలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలోని ఇంటర్మీడియట్ చదువుకుంటుంది. ఆమె ఇక్కడ శాంతాభవన్ క్యాంపస్‌లో శనివారం వేకువ జామును ఆత్మహత్య చేసుకుంది.
 
సమాచారం అందుకున్న శ్రీ చైతన్య కళాశాలల నిర్వాహకులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు ఆమె మృత దేహాన్ని పరిశీలించగా ఒక లేఖ చిక్కింది. అందులో తనకు చదువుకోవడం ఇష్టం లేదని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వివరించింది.
 
అనంతరం పోలీసులు ఆమె మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments