Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పరీక్షల షెడ్యూల్ : వేసవిలో ఇంటర్ ఎగ్జామ్స్

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (08:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఇందులోభాగంగా, వేసవిలో ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది. ముఖ్యంగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. ​ఈ వేసవిలో మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 5 నుంచి 22వ తేదీ వరకు ఫస్టియర్ పరీక్షలు, మే 6 నుంచి 23వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. కాగా, ఇంటర్ పనిదినాల కుదింపు కారణంగా ప్రాక్టికల్స్ కు సంబంధించిన సిలబస్ లో 30 శాతం తగ్గించారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. అటు, తెలంగాణలో మే 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments