Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందిగామ‌లో వినూత్నంగా డ్రోన్‌తో శానిటేష‌న్!

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (10:20 IST)
కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీలో తొలిసారి వినూత్నంగా డ్రోన్‌తో శానిటేష‌న్ చేస్తున్నారు.  మొట్ట మొదటిసారిగా హైదరబాద్ గరుడా స్పెష్ ఏజెన్సీస్ ద్వారా డ్రోన్‌తో శానిటేషన్ కార్యక్రమాన్ని నగర పంచాయతీ  చైర్ పర్సన్ మండవ వరలక్ష్మి, కమిషనర్ జయరామ్ ప్రారంభించారు. 
 
కరోనా థర్డ్  వేవ్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని, ముందస్తు జాగ్రత్తలో భాగంగా నందిగామ‌లో శానిటేష‌న్ ప్రారంభించారు. గాలిలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంద‌ని, టెక్నాలజీతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

డ్రోను ద్వారా నందిగామ పట్టణంలో ఉన్న 20 వార్డులలో సోడియం హైపో క్లోరైడ్ రసాయనాన్ని చల్లించి శానిటేషన్ చేస్తున్నట్టు కమిషనర్ జైరాం తెలిపారు. తక్కువ సమయంలో నగరమంతా శానిటేష‌న్ చేయ‌డానికి డ్రోన్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. డ్రోన్ వినియోగాన్ని న‌గ‌ర ప్ర‌జ‌లంతా వింత‌గా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో  వైసిపి పట్టణ నాయకులు దేవేందర్ రెడ్డితోపాటు, ప‌లువురు అధికారులు ప‌ర్వ‌వేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments