Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందిగామ‌లో వినూత్నంగా డ్రోన్‌తో శానిటేష‌న్!

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (10:20 IST)
కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీలో తొలిసారి వినూత్నంగా డ్రోన్‌తో శానిటేష‌న్ చేస్తున్నారు.  మొట్ట మొదటిసారిగా హైదరబాద్ గరుడా స్పెష్ ఏజెన్సీస్ ద్వారా డ్రోన్‌తో శానిటేషన్ కార్యక్రమాన్ని నగర పంచాయతీ  చైర్ పర్సన్ మండవ వరలక్ష్మి, కమిషనర్ జయరామ్ ప్రారంభించారు. 
 
కరోనా థర్డ్  వేవ్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని, ముందస్తు జాగ్రత్తలో భాగంగా నందిగామ‌లో శానిటేష‌న్ ప్రారంభించారు. గాలిలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంద‌ని, టెక్నాలజీతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

డ్రోను ద్వారా నందిగామ పట్టణంలో ఉన్న 20 వార్డులలో సోడియం హైపో క్లోరైడ్ రసాయనాన్ని చల్లించి శానిటేషన్ చేస్తున్నట్టు కమిషనర్ జైరాం తెలిపారు. తక్కువ సమయంలో నగరమంతా శానిటేష‌న్ చేయ‌డానికి డ్రోన్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. డ్రోన్ వినియోగాన్ని న‌గ‌ర ప్ర‌జ‌లంతా వింత‌గా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో  వైసిపి పట్టణ నాయకులు దేవేందర్ రెడ్డితోపాటు, ప‌లువురు అధికారులు ప‌ర్వ‌వేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments