Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి వద్దే జెసి బ్రదర్స్‌ దీక్ష

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (12:41 IST)
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది.తొలుత తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్షకు జెసి బ్రదర్స్‌ పిలుపునిచ్చిన విషయం విధితమే. ఈక్రమంలో సోమవారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

బయటకు వద్దంటూ వారించారు. దీంతో ఆయన ఇంటివద్దే దీక్షకు దిగారు. మరోవైపు జూటూరు వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిని సైతం పోలీసులు అక్కడే నిర్బంధించారు. దీంతో పోలీసుల తీరుపై జెసి దివాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనపై ఇలాంటి నిర్బంధాలు ఏమిటని ప్రశ్నించారు.

దీంతో తాడిపత్రిలో రాజకీయం వాతావరణం వేడెక్కింది. రెండు వారాలుగా ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ జేసీ సోదరులు సోమవారం నాడు తాడిపత్రిలో నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం.. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments