Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడే మా బిడ్డ, మనువడిని చంపేశాడు.. వేరొక మహిళతో సంబంధం.. శశికళ ఏడుస్తూ చెప్పింది..

అమెరికాలో తల్లీకుమారుల దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెక్కీ కూచిభొట్ల శ్రీని

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (17:33 IST)
అమెరికాలో తల్లీకుమారుల దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ కాల్పులకు బలైన ఘటన మరవకముందే ప్రకాశం జిల్లాకు చెందిన హనుమంతరావు భార్య శశికళ, కుమారుడు హనీష్ సాయి హత్యకు గురైయ్యారు. అయితే ఈ హత్యకు జాత్యహంకారంతో జరిగివుంటుందని అనుమానాలొచ్చాయి. అయితే తమ కుమార్తె, మనుమడిని అల్లుడే చంపేశాడని.. శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
కాగా ఈ హత్యపై మృతురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ.. హనుమంతరావుకు వేరొక మహిళతో అక్రమసంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని శశికళ తమతో పలుమార్లు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పిందన్నారు. వివాహేతర సంబంధం కారణంగా తమ బిడ్డను, మనువడిని హనుమంతరావు వేధింపులకు గురిచేశాడని.. ఆపై హత్య కూడా చేసేశాడని ఆరోపించారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments