Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడే మా బిడ్డ, మనువడిని చంపేశాడు.. వేరొక మహిళతో సంబంధం.. శశికళ ఏడుస్తూ చెప్పింది..

అమెరికాలో తల్లీకుమారుల దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెక్కీ కూచిభొట్ల శ్రీని

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (17:33 IST)
అమెరికాలో తల్లీకుమారుల దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న శశికళ, ఆమె కొడుకు హనీష్ సాయి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ కాల్పులకు బలైన ఘటన మరవకముందే ప్రకాశం జిల్లాకు చెందిన హనుమంతరావు భార్య శశికళ, కుమారుడు హనీష్ సాయి హత్యకు గురైయ్యారు. అయితే ఈ హత్యకు జాత్యహంకారంతో జరిగివుంటుందని అనుమానాలొచ్చాయి. అయితే తమ కుమార్తె, మనుమడిని అల్లుడే చంపేశాడని.. శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
కాగా ఈ హత్యపై మృతురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ.. హనుమంతరావుకు వేరొక మహిళతో అక్రమసంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని శశికళ తమతో పలుమార్లు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పిందన్నారు. వివాహేతర సంబంధం కారణంగా తమ బిడ్డను, మనువడిని హనుమంతరావు వేధింపులకు గురిచేశాడని.. ఆపై హత్య కూడా చేసేశాడని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments