Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో తెలంగాణ వాసికి రూ. 7 కోట్లు లక్కీ డ్రా

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (21:45 IST)
దుబాయ్‌లో తెలంగాణ వాసిని అదృష్టం ఆహ్వానించింది. దుబాయ్‌లో జరిగిన లక్కీ డ్రాలో తెలంగాణవాసి విజేతగా నిలిచారు. తెలంగాణకు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ రూ.7.3 కోట్లు లక్కీ డ్రాను గెలుచుకున్నారు. లక్ష్మీ వెంకట తాతారావు గ్రంథి లక్కీ డ్రా కాంటెస్ట్‌లో రూ.7.3 కోట్లు గెలుచుకున్నాడని గల్ప్ న్యూస్ వెల్లడించింది.
 
దుబాయ్‌లో 1999 నుంచి మిలీనియమ్ మిలియనీర్ పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. దీని కింద 1 మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.7.3 కోట్లు) ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. ఏడాది క్రితం దుబాయ్‌కి ఉద్యోగం కోసం వెళ్లిన 34 ఏళ్ల లక్ష్మీ వెంకట తాతారావు గ్రంథి లాటరీ టికెట్ కొన్నాడు. డ్రాలో అతడే మొదటి ప్రైజ్ గెలుచుకున్నాడు.
 
ఈ డబ్బుతో తన కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. అదృష్టం అడపాదడపా చెప్పకుండా తలుపు తడుతుందనే దానికి ఇది చక్కని నిదర్శనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments