Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ హెచ్చరిక

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (10:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 24 గంటల్లో ఈ ఆరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక చేసింది. పశ్చి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైవుందని ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావం ఆరు జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది. 
 
ఈ కారణంగా విశాఖపట్టణం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఈస్ట్ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, గోదావరి జిల్లాలకు గురువారం ఆరెంజ్ హెచ్చరికను కూడా జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments