Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు వాహనాల నిండా అక్రమ మద్యం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (08:48 IST)
కర్ణాటక నుండీ అక్రమమద్యాన్ని రెండుకార్లలో తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని  కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో చోటుచేసుకుంది.

ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి రిశాంత్ రెడ్డి ఇక్కడి సిఐ రామకృష్ణమాచారి, ఎస్ఐ సుధాకర్ రెడ్డి లతో కలిసి ఆయన మాట్లాడుతూ..మండలంలోని గుండ్రాపల్లె  వద్ద ఎస్ఐ తనసిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా తిరుపతికి చెందిన హుస్సేన్ బాషా,భార్గవ్ లు రెండు వాహనాలలో సుమారు 6లక్షల రూపాయల విలువైన మద్యాన్ని తీసుకుని వస్తుండగా స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఇందులో మద్యం తరలిస్తున్న నిందితులు  చాలా వరకు యువతే ఉండటం చాలా విచారంగా వుందన్నారు. చిన్న వయసులోనే ఇటువంటి నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అధికారులతో బాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments