Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఐఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం : మంత్రి గంటా ప్రకటన

Webdunia
బుధవారం, 1 జులై 2015 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆరంభించారు. ఆగస్టు మొదటి వారంలో ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1230, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 755 సీట్ల భర్తీకి ఈ నెల మూడోవారంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. తిరుపతి, అమరావతి, విశాఖను విద్యానగరాలుగా అభివృద్ధి చేస్తామని గంటా హామీ ఇచ్చారు. 
 
ఈ  ఏడాది 224 సూపర్ న్యూమరీ సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయ బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చించి ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత ఫాకల్టీకి చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments