Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెడ్ కావాలంటే రూ. 1,00,000 కట్టాల్సిందే, రోగుల బాధలు కరెన్సీ నోట్లుగా...

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (16:33 IST)
గుంటూరు జిల్లాలో పేరుగాంచిన ఆ ఆసుపత్రిలో బెడ్ కావాలంటే రికమండేషన్ తప్పనిసరి. దాంతో పాటే అక్షరాల లక్ష రూపాయల కడితే బెడ్ ఇస్తు రోజుకు 25 వేలు దండుకుంటున్న వైనం. ఇదంతా తెలిసినా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
 
రోగుల బాధలను కరన్సీగా మార్చుకుంటున్న ఇలాంటి వైధ్యశాలలో తనిఖీ ఉండదు. ఇది బహిరంగ రహస్యం. బాదితుల గోడును బహిరంగంగా చెబితే తక్షణమే బెడ్, రూమ్ వెంటిలేటర్ లేకుండా చేస్తారని భయం. డబ్బులు అప్పులకు తీసుకు వచ్చి ప్రాణాలను కాపాడుకోవాలనే తాపత్రయం ప్రతిఒక్కరికి.
 
ఏమి చేస్తారు. డబ్బు కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి. ఇది నిరూపణ కావాలంటే అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలకు చెందిన వారిని ఓదార్చి అడిగితే నిజం ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. కానీ బహిరంగ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments