Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా అభివృద్ధికి కేంద్రం సానుకూలం.. సుజనా వెల్లడి..!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:47 IST)
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు టీడీపీ పార్టీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఆంధ్రా అభివృద్ధికి కేంద్రం మంగళవారం రూ. 2300 కోట్ల నిధులు విడుదల చేసిన సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేంద్రం నిధుల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 
 
కేంద్రం నిధులపై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫాల్ అప్ చేశారని చెప్పారు. చెప్పినదానికంటే రూ. 240 కోట్లు అదనంగా రాష్ట్రానికి నిధులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇది తన విజయం కాదని, ఎంపీలందరి విజయమని సుజనా చౌదరి తెలిపారు.
 
భారతీయ జనతా పార్టీతో మైత్రి ప్రశాంతంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో సహా నేతలందరూ కూడా  సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments