Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలుస్తారని నా యావదాస్తిని పందెం కాస్తా: వర్మ ఛాలెంజ్

ఐవీఆర్
బుధవారం, 29 మే 2024 (16:12 IST)
పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని పిఠాపురం తెదేపా ఇంచార్జ్ వర్మ జోస్యం చెప్పారు. ఈ విషయంపై ఎవరైనా పందెం కాసేందుకు వస్తే తన యావదాస్తిని పందెంలో పెడతానంటూ సవాలు విసిరారు. మరోవైపు రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేసేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీయేనంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు.
 
ఇంకోవైపు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. తనకు తెలిసినంత వరకు, పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గారి గెలుపు లాక్ చేయబడిందనీ, ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారనే దానిపై మాత్రమే చర్చ జరుగుతోందని అన్నారు. అసెంబ్లీకి వెళ్లే అర్హత ఉన్న పవన్‌కి ఇది చాలా అనుకూలమైన ఎన్నికలు అని చెప్పగలను... అంటూ లక్ష్మీనారాయణ అన్నారు.
 
2019లో జేఎస్పీ నుంచి విడిపోయిన తర్వాత పవన్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన వెంట నడవడం వల్ల ప్రయోజనం లేదని జేడీ అంటుండేవారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments