Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్తీమే సవాల్, పులివెందులలో 10 వేల మందితో సభ పెడతా: రఘురామకృష్ణ రాజు

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (17:40 IST)
తన తోలు తీస్తానని నిన్న వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. తన ఒంటిపై చేయి పడితే కాపాడేదానికి హేమాహేమీలున్నారని, ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థితిలో తాను లేనని చెప్పారు.
 
తోలు తీయడం తన వృత్తి కాదని ప్రజలు అసహ్యించుకునేలా తను మాట్లాడలేనని అన్నారు. తోలు తీసే చేష్టలకు సమాధానం చెప్పే స్నేహితులు తనకున్నారని రఘురామ చెప్పారు. ఎంపీ రాజూ భయ్యా తనకు మంచి స్నేహితుడని, రాజూభయ్యానే కాదు తనకు కంటికి రెప్పలా కాపాడేవారు ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నారని తెలిపారు.
 
పదివేల మందితో పులివెందులలో సభ పెట్టే సత్తా తనకు ఉందని తెలిపారు. కరోనా తగ్గిన తర్వాత ఈ సంగతి చూద్దామన్నారు. న్యాయ వ్యయవస్థను భ్రష్టు పట్టించేలా తమ వైసీపీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అంత దమ్ము వారికి లేదని చెప్పారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments