Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఆరోగ్యంగా ఉన్నాను, నెలరోజులు అంతే: రోజా

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:02 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోని ఐసియు నుంచి తన నివాసానికి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమే స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ఒక వీడియోను తీసి ఆమే అభిమానులకు పంపారు.
 
నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఆందోళనకు గురికావద్దు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే వైసిపికి ఓట్లెయ్యాలని ప్రజలకు చెబుతూ ప్రచారం చేయడం.. ఎవరు భయపడకండి అంటూ రోజా ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. అంతే కాకుండా విజయదరహాసం చూపిస్తూ ఫోటోలను కూడా షేర్ చేశారు. 
 
ఇప్పటి వరకు రోజా ఆరోగ్యంపై వదంతులు రావడంతో పాటు ఆమె భర్త సెల్వమణి మాత్రమే అభిమానులతో మాట్లాడుతున్నారు. దీంతో అభిమానుల్లో మరింత ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో రోజానే స్వయంగా అభిమానులకు వీడియో పంపడంతో వారిలో ఆందోళన తగ్గింది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న నేతలే ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని నిర్వహించేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments