Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు, జగన్ అలా సీయం అయ్యారు: శ్వేత కేశినేని

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (10:10 IST)
కేశినేని శ్వేత. తెదేపా నుంచి విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచింది. ఈమె ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారారు. ఎక్కడ ప్రచారం చేస్తున్నా ప్రత్యర్థి పార్టీ వైసిపిపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ దూసుకువెళ్తున్నారు.
 
తాజాగా ఆమె విజయవాడ 5వ డివిజన్లో పర్యటిస్తూ నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాలతోనూ, డబ్బుతోనీ సీయం అయ్యారని విమర్శించారు. తను మాత్రం విజయవాడ ఆటోనగర్ కార్మికుల మధ్య పెరిగాననీ, విజయవాడ నగర ప్రజలకు ఏం కావాలో తనకు తెలుసునని చెప్పుకొచ్చారు.
 
అధికారంలోకి వచ్చిన వైసిపి విజయవాడ వాసులకి ఏమయినా చేసిందా... చేస్తే ఏమిటో చెప్పాలన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో తెదేపా ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments