Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

ఠాగూర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (12:22 IST)
ఏపీ మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో నల్లవాగును కబ్జా చేసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీన్ని గుర్తించిన హైడ్రా అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. శిల్పా మోహన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సన్‌పల్లిలోని నల్లవాగును ఆక్రమించి వెంచర్ వేసినట్టు హైడ్రా అధికారులను గుర్తించారు. ఇటీవల సర్వే చేపట్టిన అధికారులు వెంచర్‌లోని ఆక్రమణలను తొలగించే పనిలోకిదిగారు. 
 
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్ మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖామంత్రిగా ఉన్నారు. ఆయన కుటుంబ వ్యాపాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందులోభాగంగా, తెలంగాణాలో అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వేశారు. శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నల్లవాగును ఆయన కబ్జా చేసి వెంచర్ వేసినట్టు తేలడంతో హైడ్రా అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments