Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

ఠాగూర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (12:22 IST)
ఏపీ మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో నల్లవాగును కబ్జా చేసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీన్ని గుర్తించిన హైడ్రా అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. శిల్పా మోహన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సన్‌పల్లిలోని నల్లవాగును ఆక్రమించి వెంచర్ వేసినట్టు హైడ్రా అధికారులను గుర్తించారు. ఇటీవల సర్వే చేపట్టిన అధికారులు వెంచర్‌లోని ఆక్రమణలను తొలగించే పనిలోకిదిగారు. 
 
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్ మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖామంత్రిగా ఉన్నారు. ఆయన కుటుంబ వ్యాపాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందులోభాగంగా, తెలంగాణాలో అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వేశారు. శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నల్లవాగును ఆయన కబ్జా చేసి వెంచర్ వేసినట్టు తేలడంతో హైడ్రా అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

29 మిలియన్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్, జగపతి బాబు మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

కల్చర్ ని చూపించే సినిమా బాపు : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments