Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును..! హైదరాబాద్ కేసీఆర్ తాతల జాగీరే...!! ఇప్పుడు ఏంటట..!?.. మంత్రి మహేందర్ రెడ్డి

Webdunia
బుధవారం, 1 జులై 2015 (07:34 IST)
అవును...! హైదరాబాద్ కేసీఆర్ తాతలు, తండ్రుల జాగీరే.. తెలంగాణలో ఉన్న అందరి తాతల, తండ్రుల జాగీరేనని.. తెలంగాణ రాష్ట్రమంత్రి మహేందర్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు పదేపదే హైదరాబాద్ కేసీఆర్ తాత జాగీరా? అంటూ తమను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ మంత్రులు వేసిన ప్రశ్నపై స్పందించారు. 
 
హైదరాబాద్ ముమ్మాటికీ కేసీఆర్‌ తాతల జాగీరేనని, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి తాతలు, తండ్రుల జాగీరని అన్నారు. ఓటుకు నోటు కేసును తప్పుదారి పట్టించేందుకు సెక్షన్-8 పేరిట అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments