Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంపై విరక్తి చెందా.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య

హైదరాబాద్‌కు చెందిన ఓ టెక్కీకి 28 యేళ్ళకే జీవితంపై విరక్తి పుట్టింది. ఆ వెంటనే ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారనీ పేర్కొన్నారు. బుధవారం వెలుగుల

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2016 (15:12 IST)
హైదరాబాద్‌కు చెందిన ఓ టెక్కీకి 28 యేళ్ళకే జీవితంపై విరక్తి పుట్టింది. ఆ వెంటనే ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారనీ పేర్కొన్నారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అయితే, చర్లపల్లి సమీపంలో రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ విషయం రామకృష్ణకు పోలీసులు చెప్పారు. దీంతో ఒక్క పరుగున అక్కడకు వెళ్లి చూడగా, అది ప్రవీణ్ కుమార్ మృతదేహంగా సోదరుడు గుర్తించాడు. 
 
జీవితంపై విరక్తి చెందిన తనకు బతకాలని లేదని.. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని.. ఎవరినీ ఇబ్బంది పెట్టొదని దుర్గా ప్రవీణ్‌కుమార్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్‌ నోట్‌ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments