Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

సెల్వి
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (20:39 IST)
మణికొండలోని గణేష్ పండల్ వద్ద జరిగిన వేలం పాటలో లడ్డూను విజయవంతంగా వేలం వేసిన కొన్ని గంటలకే గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరణించినట్లు సమాచారం. 
 
వివరాల్లోకి వెళితే.. అల్కాపురి టౌన్‌షిప్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ శ్యామ్ ప్రసాద్ విజయవంతంగా వేలం వేసి రూ.15 లక్షలకు లడ్డూను తీసుకున్నాడు. దాంతో అతని సంతోషానికి అవధుల్లేవ్. శ్యామ్ ప్రసాద్ గణేష్ పండల్ వద్ద కాసేపు డ్యాన్స్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. 
 
కొద్దిసేపటికి శ్యామ్ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
 శ్యామ్‌ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
 
 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments