Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్నేహితుడు.. పరామర్శిద్దామని వెళ్తూ మృత్యు ఒడిలోకి?

రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడిని పరామర్శించేందుకు బైకుపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ బైకును ఢీకొట్టడం

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (09:05 IST)
రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడిని పరామర్శించేందుకు బైకుపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి సాయికిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. బాపట్ల నరాలశెట్టివారిపాలెంలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యలకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతులు నాగమణి ఆమె కూతురు సాయిలక్ష్మి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments