Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్నేహితుడు.. పరామర్శిద్దామని వెళ్తూ మృత్యు ఒడిలోకి?

రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడిని పరామర్శించేందుకు బైకుపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ బైకును ఢీకొట్టడం

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (09:05 IST)
రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడిని పరామర్శించేందుకు బైకుపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి సాయికిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. బాపట్ల నరాలశెట్టివారిపాలెంలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యలకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతులు నాగమణి ఆమె కూతురు సాయిలక్ష్మి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments