Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందికూర లేటుగా వండిందని.. కిరోసిన్ పోసి.. నిప్పంటించబోయాడు.. ఇంతలో?

పందికూర లేటుగా వండిన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఓ కిరాతక భర్త. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు.. మారేడుపల్లిలోని రఘు, సుజాత దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహం జర

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (11:43 IST)
పందికూర లేటుగా వండిన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఓ కిరాతక భర్త. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు.. మారేడుపల్లిలోని రఘు, సుజాత దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రఘు పందిమాంసం వ్యాపారం చేస్తున్నాడు. సుజాత కొన్ని ఇళ్ళల్లో వంటపని చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చిన రఘు.. పందిమాంసంతో వంట చేయమన్నాడు. 
 
కానీ వంట ఆలస్యమైంది. దీంతో కోపంతో ఊగిపోయిన రఘు.. ఆమెపై కిరోసిన్ పోసి.. నిప్పంటించబోయాడు. కానీ చాలా తెలివిగా అతని బారి నుంచి తప్పించుకున్న సుజాత మారేడ్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments