Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందికూర లేటుగా వండిందని.. కిరోసిన్ పోసి.. నిప్పంటించబోయాడు.. ఇంతలో?

పందికూర లేటుగా వండిన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఓ కిరాతక భర్త. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు.. మారేడుపల్లిలోని రఘు, సుజాత దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహం జర

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (11:43 IST)
పందికూర లేటుగా వండిన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఓ కిరాతక భర్త. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు.. మారేడుపల్లిలోని రఘు, సుజాత దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రఘు పందిమాంసం వ్యాపారం చేస్తున్నాడు. సుజాత కొన్ని ఇళ్ళల్లో వంటపని చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చిన రఘు.. పందిమాంసంతో వంట చేయమన్నాడు. 
 
కానీ వంట ఆలస్యమైంది. దీంతో కోపంతో ఊగిపోయిన రఘు.. ఆమెపై కిరోసిన్ పోసి.. నిప్పంటించబోయాడు. కానీ చాలా తెలివిగా అతని బారి నుంచి తప్పించుకున్న సుజాత మారేడ్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments