Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో కుళ్ళిన మృతదేహం

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (11:55 IST)
హైదరాబాద్ నగరంలో షాద్‌నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలో హీరో అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇక్కడ కుళ్లిన స్థితిలో ఓ మృతదేహాన్ని గుర్తించారు. పాపిరెడ్డి గూడలో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసిన నాగార్జున.. ఈ నెల పదో తేదీన వ్యవసాయ కేత్రంలో చెట్టు నాటిన నాగార్జున భార్య అమల... వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
వ్యవసాయ సాగుపైన నిపుణులను పంపిన నాగార్జున కుటుంబ సభ్యులు, ఈ నిపుణులు పొలంలోని ఒక ప్రాంతంలో వున్న గదిలో కుళ్లిపొయిన మృతిదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించారు. అలాగే, మృతదేహం లభించిన గదిని సీజ్ చేశారు. ఈ మృతదేహం ఎవరిది? ఎందుకు హత్య చేశారన్న కోణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments