Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో మోసం.. మొబైల్ ఫోనులో నగ్నంగా ఫోటోలు తీసి..?

ప్రేమ పేరుతో యువతులకు గాలం వేసి మోసాలకు పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెంకు చెందిన యువకుడు ప్రేమ పేరుతో యువతుల్ని ముగ

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (09:15 IST)
ప్రేమ పేరుతో యువతులకు గాలం వేసి మోసాలకు పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెంకు చెందిన యువకుడు ప్రేమ పేరుతో యువతుల్ని ముగ్గులోకి దింపుతున్నాడు. వారిని నగ్నంగా ఫోనులో చిత్రీకరించి, ఆపై వారి నుంచి డబ్బు డిమాండ్‌కు పాల్పడ్డాడు. ఇలా దాదాపు 15 మంది యువతుల్ని మోసం చేసినట్లు సమాచారం. బాధితుల్లో చాలామంది కళాశాల విద్యార్థినులే ఉన్నారని విచారణలో వెల్లడి అయ్యింది. 
 
ఇదిలా ఉంటే.. హైదరాబాదులో భార్యను భర్త హతమార్చాడు. వివరాల్లోకి వెళితే ఈస్ట్‌ మారేడ్‌పల్లి సెయింట్‌ జోసఫ్‌ సెకండరీ స్కూల్‌లో సూర్యనారాయణ మూడేళ్లుగా వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. అతడి అల్లుడు వీరబాబు, చెల్లెలు వెంకటలక్ష్మి, ఆమె భర్త శివశంకర్‌ రాజమండ్రి నుంచి ఆదివారం ఉదయం సూర్యనారాయణ ఇంటికి వచ్చారు. ఏమైందో ఏమో కానీ భార్యను భర్త హతమార్చి పరారైనాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments