వేలుకు ఆపరేషన్ చేశారు.. ఏం జరిగిందో తెలుసా..?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:48 IST)
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వేలుకు ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్న మరుసటి రోజే మృతి చెందాడని చెప్తున్నారు. అసలు ఎందుకు అలా జరిగిందో ఎవ్వరికి తెలియడం లేదు. మరి పోలీసుల విచారణ మేరకు ఎలాంటి వివరాలు పరిశీలించారో తెలుసుకుందాం..
 
సింగరేణికి చెందిన సంగీత్ రావు అనే వ్యక్తి కాలు చిటికెన వేలుకు ఆపరేషన్ చేయించుకోవడానికి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. శనివారం నాడు అంటే.. మార్చి 23వ తేదీన ఆసుపత్రి వైద్యులు ఆయన కాలి చిటికెన వేలుకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత బాగున్న వ్యక్తి మరునాడు ఉదయాన్నే చనిపోయిన్నట్లు సమాచారం అందింది.
 
ఆదివారం రోజున మృతుని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆపరేషన్ ముందురోజు ఐసీయూలో వైద్యులు హంగామా చేసినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులను ఎందుకిలా చేశారని అడగగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాంతో వారు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments