Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలుకు ఆపరేషన్ చేశారు.. ఏం జరిగిందో తెలుసా..?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:48 IST)
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వేలుకు ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్న మరుసటి రోజే మృతి చెందాడని చెప్తున్నారు. అసలు ఎందుకు అలా జరిగిందో ఎవ్వరికి తెలియడం లేదు. మరి పోలీసుల విచారణ మేరకు ఎలాంటి వివరాలు పరిశీలించారో తెలుసుకుందాం..
 
సింగరేణికి చెందిన సంగీత్ రావు అనే వ్యక్తి కాలు చిటికెన వేలుకు ఆపరేషన్ చేయించుకోవడానికి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. శనివారం నాడు అంటే.. మార్చి 23వ తేదీన ఆసుపత్రి వైద్యులు ఆయన కాలి చిటికెన వేలుకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత బాగున్న వ్యక్తి మరునాడు ఉదయాన్నే చనిపోయిన్నట్లు సమాచారం అందింది.
 
ఆదివారం రోజున మృతుని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆపరేషన్ ముందురోజు ఐసీయూలో వైద్యులు హంగామా చేసినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులను ఎందుకిలా చేశారని అడగగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాంతో వారు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments