Webdunia - Bharat's app for daily news and videos

Install App

షార్ట్ ఫిల్మ్ తీయాల‌ని కెమెరాలు తెప్పించి... బెజ‌వాడ కేటుగాళ్ళు!

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (15:14 IST)
విజయవాడలో ఘరానా మోసం జ‌రిగింది. షార్ట్ ఫిల్మ్ తీయాలని హైదరాబాదు నుండి  కెమెరాలను విజయవాడ పిలిపించిన కేటుగాళ్లు చివ‌రికి ఆ కెమెరాల‌తో ఉడాయించారు. హైదరాబాదు కమలాపురి కాలనీ నుండి కెమెరాలతో విజయవాడ వచ్చిన కెమెరామెన్ కేతవత్ దీనితో హ‌తాశుడయ్యాడు. 
 
ఆటోలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కెమెరాలతో కేతవత్ ను బస్టాండ్ నుండి బందర్ రోడ్డులోని ఓ హోటల్ కు తీసుకువెళ్ళారు. కెమెరామెన్ ను భోజనానికి పంపి హోటల్ నుండి 20 లక్షల కెమెరాలతో ఉడాయించారు. 
ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని పోలీసులకు బాదితుడు కేతవత్ ఫిర్యాదు చేశాడు. 
 
విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన  బాధితుడు త‌న కెమేరాలు ఇప్పించాల‌ని వేడుకుంటున్నాడు. కేసు నమోదు చేసి హోటల్ లోని సీసీఫుటేజ్ అధారంగా కేసును గవర్నర్ పేట పోలీసులు  ధర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో గతంలో నెల్లూరులో కూడా నేరాలు జరిగాయని చెబుతున్న బాధితులు, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments