Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడుకోనివ్వలేదని అమ్మమ్మపై పోలీసులకు మనవడి ఫిర్యాదు.. చాక్లెట్లు ఇవ్వడంతో?

పిల్లలు స్కూలు నుంచి ఇంటి రాగానే చదువు చదువు అంటూ వేధించే తల్లిదండ్రులు సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్కూలు నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ కనీసం ఆడుకునేందుకు తనకు సమయం ఇవ్వకుండా వేధిస్తుం

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (10:10 IST)
పిల్లలు స్కూలు నుంచి ఇంటి రాగానే చదువు చదువు అంటూ వేధించే తల్లిదండ్రులు సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్కూలు నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ కనీసం ఆడుకునేందుకు తనకు సమయం ఇవ్వకుండా వేధిస్తుందని ఓ స్కూలు బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
కాగా ఈ బాలుడి తండ్రి కేబుల్ ఆపరేటర్ కావడంతో అతను టీవీ షోలతో స్ఫూర్తి పొందాడు. తన మనవడే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన చెందిన అమ్మమ్మ, తల్లిదండ్రులు ఆడుకునేందుకు సమయం ఇస్తామని బాలుడికి హామీ ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి ఫిర్యాదును తిరిగి తీసుకునేలా చేశారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments