Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు 55.. ఆయనకు 22: ప్రేమ.. సహజీవనం.. ఇప్పుడెమో పెళ్ళి చేసుకుంటారట?

హైదరాబాదులో ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. అయితే ఆ ప్రేమ జంట వయస్సు వింటే మాత్రం షాక్ అవుతారు. ఆమెకు 55 ఏళ్లు. ఆయనకు 22 ఏళ్లు. విని షాక్ అవుతున్నారు కదూ.. అయితే వివరాల్లోకి వెళదాం.. హైదరాబాద్ గోల్కొండ ప్రాం

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (17:20 IST)
హైదరాబాదులో ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. అయితే ఆ ప్రేమ జంట వయస్సు వింటే మాత్రం షాక్ అవుతారు. ఆమెకు 55 ఏళ్లు. ఆయనకు 22 ఏళ్లు. విని షాక్ అవుతున్నారు కదూ.. అయితే వివరాల్లోకి వెళదాం.. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన అయేషా బేగం (55) భర్త నాలుగు నెలల క్రితం మరణించాడు.  ఈ క్రమంలో ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్న మహ్మద్ ముదస్సిర్ అలియాస్ అర్షద్ (22)తో ఆమెకు స్నేహం ఏర్పడింది. 
 
ఇద్దరూ ప్రేమించుకున్నారు. సహజీవనం కూడా ప్రారంభించారు. అంతేకాదండోయ్ పెళ్లి కూడా చేసుకోవాలనుకునే నిర్ణయానికి వచ్చారు. కానీ ఇది తెలుసుకున్న కుటుంబసభ్యులు వీరి పెళ్ళికి అంగీకరించలేదు సరికదా బెదిరించారు. అయినా వారు బెదరలేదు. బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో అయేషా అర్షద్ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో తలపట్టుకున్నారు. మత పెద్దలతో మాట్లాడాక చెప్తామని ఆ జంటకు పోలీసులు నచ్చజెప్పి పంపారు.

సంబంధిత వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments