Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి తల మొండెం వేరు చేశాడు..

అనుమానం పెనుభూతమైంది. తన భార్య కొంతమంది యువకులతో సన్నిహితంగా ఉందని ఆగ్రహం ఊగిపోయిన భర్త ఆమెను కిరాతకంగా ప్రవర్తించాడు. ఫలితంతా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తిరుపతి రూరల్‌లోని గాంధీపురంలో జరిగి సంఘటన

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:23 IST)
అనుమానం పెనుభూతమైంది. తన భార్య కొంతమంది యువకులతో సన్నిహితంగా ఉందని ఆగ్రహం ఊగిపోయిన భర్త ఆమెను కిరాతకంగా ప్రవర్తించాడు. ఫలితంతా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తిరుపతి రూరల్‌లోని గాంధీపురంలో జరిగి సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
 
తమిళనాడుకు చెందిన గోవిందస్వామి, చిత్ర దంపతులు గత ఏడేళ్ళ క్రితం తిరుపతి రూరల్‌లోని మల్లవరం పంచాయతీ గాంధీపురంకు వలస వచ్చారు. గోవిందస్వామి కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి 8 నెలల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు గత 3 నెలలుగా భార్య చిత్రపై గోవిందస్వామి అనుమానం పెంచుకున్నాడు. 
 
స్థానికంగా ఉన్న కొంతమంది యువకులతో చిత్ర మాట్లాడడం చూసిన గోవిందస్వామి ఆమెను హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే చిత్రలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆదివారం నిద్రిస్తున్న చిత్రను దారుణంగా హత్య చేశారు. గొడ్డలితో ఆమె తలి నరికి మొండెంను వేరు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితున్ని దామినేడు రహదారి వద్ద అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments