Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలహాలతో భార్యను నరికి చంపిన భర్త

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (08:20 IST)
సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చే కలహాలను సాకుగా తీసుకుని ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యనే తెగనరికేశాడు. తన అహంకారాన్ని ఎదిరిస్తూ వస్తున్న భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆ మృగాడు తన మాట నెగ్గించుకోవాలనుకున్నాడు. చంపుతానంటూ చేసే బెదిరింపులను నిజం చేశాడు. మంగళవారం తెల్లవారు జామున నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి గ్రామంలో ఓ వ్యక్తి భార్యను కత్తితో నరికేశాడు. కూలీ పనులు చేసుకునే వెంకటరమణయ్య (28), మల్లి (26) దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సోమవారం రాత్రి కూడా గొడవ పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున రమణయ్య కత్తితో నరకడంతో మల్లి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments